నేడు వెస్టిండీన్‌తో తలపడనున్న పాక్‌

ఓవల్‌ : ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా నేడు వెస్టిండీస్‌తో పాకిస్థాన్‌ తలపడనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఈ మ్యాచ్‌ జరగనుంది. నిన్న టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో భారత్‌ దక్షిణాఫ్రికాపై గెలిచి శుభారంభం చేసింది.