నేడు సీఎంతో ప్రధాని సమావేశం

దిల్లీ,మే 10(జనంసాక్షి): లాక్‌డౌన్‌ 3.0 ముగింపు గడువు దగ్గరపడుతున్న వేళ ప్రధాని నరేంద్రమోదీ ముఖ్యమంత్రుతో మరోసారి మాట్లాడనున్నారు. రేపు మధ్యాహ్నం మూడు గంటకు అన్ని రాష్ట్రా ముఖ్యమంత్రుతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం కానున్నారని ప్రధాని మంత్రి కార్యాయం (పీఎంవో) వ్లెడిరచింది. రేపటి సమావేశంలో కేంద్ర హోం, ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రు కూడా పాల్గొననున్నట్లు సమాచారం. గత సమావేశంలో కేవం ప్రధాని, హోంమంత్రి మాత్రమే పాల్గొన్నారు. కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో ముఖ్యమంత్రుతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించడం ఇది ఐదోసారి.లాక్‌డౌన్‌ వైదొలిగే అంశం, ఆర్థిక గాడిన పెట్టే వ్యూహం తదితర అంశాపై ప్రధాని సీఎంతో సమాలోచను జరపనున్నారు. గత సమావేశంలో కేవం 9 మంది ముఖ్యమంత్రుకే మాట్లాడే అవకాశం ఇవ్వగా.. ఈ సారి అన్ని రాష్ట్రా ముఖ్యమంత్రుతో ప్రధాని మాట్లాడనున్నారు. మరోవైపు అన్ని రాష్ట్రాు/ కేంద్రపాలిత ప్రాంతా సీఎస్‌ు, ఆరోగ్యశాఖ కార్యదర్శుతో ఇవాళ ఉదయం కేబినెట్‌ సెక్రటరీ రాజీవ్‌ గౌబా మాట్లాడారు. ఈ క్రమంలో ఇతర ప్రాంతా నుంచి వస కూలీ రాకతో కేసు సంఖ్య పెరుగుతున్నట్లు వారు ఈ భేటీలో ఆందోళన వ్యక్తంచేసినట్లు సమాచారం. దీంతో ఆయా జిల్లాు రెడ్‌జోన్లుగా మారుతున్నాయని చెప్పినట్లు తెలిసింది. ఇలాగైతే సాధారణ స్థితికి చేరుకోవడం కష్టమేననన్న భావన వారి నుంచి వ్యక్తమైనట్లు తొస్తోంది. దీంతో ఇదే అంశం రేపటి ముఖ్యమంత్రుతో సమావేశంలోనూ చర్చకు రానున్నట్లు తొస్తోంది.