నేడు స్కార్పీస్ జలంతార్గమి జలప్రవేశం..ఢిల్లీ :

ఢిల్లీ : నేడు స్కార్పీస్ జలాంతర్గమి జలప్రవేశం చేయనుంది. ముంబాయి డక్స్ వద్ద సముద్ర జలాల్లోకి స్కార్పీన్ ప్రవేశం చేయనుంది. ఈ కార్యక్రమానికి రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ హాజరు కానున్నారు.