నేపాల్ లో మరోసారి భూప్రకంపనలు

హైదరాబాద్: నేపాల్ లో మరోసారి భూ ప్రకంపనలు వచ్చాయి. భూ ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.7గా నమోదయ్యింది. అంతే కాకుండా బీహార్ లోనూ పలు చోట్ల స్వల్ప భూప్రకంనలు రావడంతో ఇళ్లలో నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు.