నేవీలో కరోనా కకం..

` నావల్‌ బేస్‌లో 21మంది ఐఎన్‌ఎస్‌ సిబ్బంది పాజిటివ్‌
` అప్రమత్తమైన నేవీదళం
ముంబై,ఏప్రిల్‌ 18(జనంసాక్షి):భారత నేవీలో కరోనా కకం రేపింది. 21 మంది నావికాదళ సిబ్బందికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. వారందరినీ నేవీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఐఎన్‌ఎస్‌ అంగ్రే నావల్‌ బేస్‌లో పనిచేసే సిబ్బందిలో ఒకరికి కరోనా సోకినట్లు ఏప్రిల్‌ 7 న నిర్దారణ కాగా.. అతని ద్వారానే ఇప్పుడు 21 మందికి కరోనా సోకినట్లు ఉన్నతాధికాయి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మిగిలిన సిబ్బంది కి కరోనా విస్తరించకుండా భారత నావికాదళం చర్యు తీసుకుంటోంది. ఇప్పటికే ఐఎన్‌ఎస్‌ అంగ్రేను అధికాయి లాక్‌డౌన్‌ చేశారు. కరోనా బాధిత నావికిదళ సిబ్బంది ఎవరెవరితో కాంటాక్ట్‌ అయ్యారో తేలాల్సి ఉంది. కాగా త్రివిధ దళాల్లో ఒకటైన ఇండియన్‌ ఆర్మీలో ఇప్పటికే 8 కేసు నమోదు కాగా.. ఇప్పుడు మరో దళమైన నేవీలో ఏకంగా 21 మందికి మహమ్మారి సోకిడం అధికారును కవరపెడుతోంది.మిగతా సిబ్బందికి కరోనా వ్యాపించకుండా భారత నావికాదళం చర్యు తీసుకుంటోంది. బాధిత సెయిర్లు ఎవరెవరితో కాంటాక్ట్‌లో ఉన్నది తేలాల్సి ఉంది. భారత త్రివిధ దళాకు కరోనా వ్యాప్తి చెందలేదు అనుకునే లోపే.. ఇండియన్‌ ఆర్మీలో 8 కేసు నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఇండియన్‌ నేవీలో ఏకంగా 21 మందికి మహమ్మారి సోకింది. కాగా, 3,205 కేసుతో మహారాష్ట్ర దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసు సంఖ్య 13,835 కు చేరుకుంది. వారిలో 452 మంది ప్రాణాు విడువగా.. 1766 మంది కోుకున్నారు.