పది మంది మృతి

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మధుర సమీపంలో బస్సు, ట్రక్కు ఢీ కొన్న ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలనికి చేరుకున్న అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది.