పల్లెర్ల లో సామూహిక జాతీయ గీతాలాపన

ఆత్మకూర్(ఎం) ఆగస్టు 16 (జనంసాక్షి) భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలలో భాగంగా కానిస్టేబుల్ హుసేన్ ఆధ్వర్యంలో పల్లెర్ల సెంటర్ లో జనం భారీగా చేరుకొని జాతీయ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించి ఉదయం 11:30 గంటలకు సామూహిక జాతీయ గీతాలాపన చేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాయిని నర్సింహారెడ్డి సెక్రెటరీ ఇంజ నరేష్ జెడ్పిహెచ్ ప్రధానోపాధ్యాయులు స్వామి ప్రాథమికోన్నత ప్రధానోపాధ్యాయులు శంకరమ్మ ఉపాధ్యాయులు విద్యార్థులు గ్రామ సిబంది ప్రజలు మహిళలు యువత పాల్గొన్నారు