*పల్లె ప్రగతితో గ్రామాల అభివృద్ధికి: డి ఆర్ డి ఓ నరసింహులు*

పెబ్బేరు జూన్ 14 ( జనంసాక్షి ):
పల్లె ప్రగతి బాగంగా మంగళవారం రామాపురం,రామమ్మ పేట గ్రామాలలో జరుగుచున్న  పల్లె ప్రగతి పనులను డి ఆర్ డి ఓ నరసింహిలు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, మొక్కల పరిరక్షణ  అందరి బాధ్యత అన్నారు.  కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్, గ్రామ పంచాయితీ సెక్రటరీ విరేష్ తదితరులు పాల్గొన్నారు.