పాకిస్థాన్‌ ఎన్నికల్లో హింస

కరాచీ, జనంసాక్షి: పాకిస్థాన్‌ ఎన్నికల్లో హంస చెలరేగింది. కరాచీలోని ఆవామీ నేషనల్‌ పార్టీ కార్యాలయం వద్ద బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానాక ఆసుపత్రికి తరలించారు.