పాకిస్థాన్‌ మాజీ ప్రధాని గిలానీ కుమారుడి కిడ్నాప్‌

ఇస్లామాబాద్‌ : పాకిస్థాన్‌ మాజీ ప్రధాని గిలాని కుమారుడు అపహరణకు గురయ్యాడు. ముల్తాన్‌లో ఒక ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తున్న గిలాని కుమారుడు అలీ హైదర్‌ను దుండగులు కిడ్నాప్‌ చేశారు. వ్యక్తిగత సిబ్బంది. కాపలాదారుడిని హత్యచేసిన దుండగులు అలీ హైదర్‌ను ఎత్తుకుపోయారు.