పాకిస్థాన్‌ 56/3

బర్మింగ్‌హమ్‌: ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ బౌలర్ల హవా కొనసాగుతోంది. 56 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన పాకిస్థాన్‌ కష్టాల్లో చిక్కుకుంది. 51 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయిన పాకిస్థాన్‌ మరో 5 పరుగులు జోడించి మూడో వికెట్‌ను కోల్పోయింది. దూకుడుగా అడుతున్న కమ్రాన్‌ అక్మల్‌ను అశ్విస్‌ పెవిలియస్‌కు చేర్చాడు.