పాక్‌లో కారుబాంబు పేలుడు : 19 మంది మృతి

ఖైబర్‌ : పాకిస్తాన్‌లో కారుబాంబు పేలుడు సంభవించింది. ఖైబర్‌లోని ఫౌజి మార్కెట్‌ వద్ద దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 19 మంది మృతిచెందారు.