పాక్‌ ఖైదీపై దాడి.. విచారణకు ఆదేశించిన ప్రభుత్వం

శ్రీనగర్‌ : జమ్మూకాశ్మీర్‌లోని కోట్‌బల్వాల్‌ జైలులో పాక్‌ ఖైదీపై జరిగిన దాడి ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ దాడికి సంబంధించి జైలు సూపరింటెండెంట్‌, సిబ్బందిని ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది.