పాక్‌ మాజీ ప్రధాని గిలాని కుమారుడు కిడ్నాప్‌

ఇస్లామాబాద్‌, జనంసాక్షి: పాకిస్థాన్‌ మాజీ ప్రధాని గిలాని కుమారుడు ఆలీ హైదర్‌ గిలాని కిడ్నాప్‌కు గురయ్యాడు. ఇవాళ ముల్తాన్‌లో ఆలీ వ్యక్తి కార్యదర్శి, భద్రతా సిబ్బందిని కిడ్నాపర్లు కాల్చివేసి ఆయనను అపహరించుకుపోయారు.