,పాపన్న జయంతి ని ప్రభుత్వం నిర్వహించడం అబినందనీయం

స్టేషన్ ఘన్పూర్, ఆగస్టు 05,( జనం సాక్షి ):

స్వాతంత్ర్య సమరయోధుడు, మొగల్ సామ్రా జ్యన్ని గడగడలాడించిన సర్దార్ సర్వాయి పాప న్న జయంతిని ఈ నెల18న ప్రభుత్వమే అధికా రికంగా నిర్వహించడం అభినందనీయమని గౌడ ఐక్య సాధనకమిటీ రాష్ట్ర కార్యదర్శి ఐలోని సుధా కర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ తాటికొండ గ్రామంలో కూడా అధికారికంగా నిర్వహించాలని కోరారు. సీఎం కేసీఆర్ కు, కేసీ ఆర్ కు, మంత్రి శ్రీనివాస్ గౌడ్ కి, రాష్ట్ర ఐక్య సాధ న కమిటీ అధ్యక్షుడు అంబాల నారాయణ గౌడ్ కు తదితరులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.