పార్టీలకు అతీతంగ సీఎం సహాయ నిధి

పరిగి శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి.
దోమ ఆగష్టు 27(జనం సాక్షి)

ప్రజా క్షేమమే తన ధ్యేయంగా కృషి చేస్తున్నా నాయకుడు, అన్న అంటే నేను ఉన్నా అని దైర్యం కలిగించే మనసున్న మారాజు మన పరిగి ఎమ్మెల్యే గౌరవ శ్రీ కొప్పుల మహేష్ రెడ్డి .ఈ రోజు తన నివాసంలో దోమ మండలం కాంగ్రెస్స్ పార్టీ జనరల్ సెక్రటరీ రాఘవేందర్ రెడ్డి కి రూపాయలు( లక్ష) 1,00,000/-, వారి సతీమణి మాదవి గారికి రూపాయలు (యాభై వేలు) 50,000/- సీఎం సహాయ నిధి అందించి, మాకు ప్రజల క్షేమమే ముఖ్యం పార్టీలు కాదు అని నిరూపించారు.