పార్దివ దేహానికి నివాళులు అర్పించిన – కొమ్మూరి ప్రశాంత్

పార్దివ దేహానికి నివాళులు అర్పించిన – కొమ్మూరి ప్రశాంత్

జనగామ బ్యూరో (జనంసాక్షి ): జనగామ పట్టణం 3వ వార్డు బాలాజీ నగర్ లో జనగామ పట్టణ కిసాన్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు మోటె శ్రీనివాస్ భార్య మోటె లక్ష్మి అనారోగ్యంతో పరమపదించారు, వారి పార్థివ దేహానికి పువులమాల వేసి నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి, పిసిసి మెంబర్ చెంచరపు శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ వేమాళ్ళ సత్యనారాయణ రెడ్డి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎర్రమల్ల సుధాకర్ వడ్లకొండ PACS డైరెక్టర్ వంగాల మల్లారెడ్డి, జనగామ జిల్లా నాయకులు ఉడత రవి యాదవ్, మేడ శ్రీనివాస్, జనగామ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బనుక శివరాజ్ యాదవ్, యశ్వంతపురం ఎంపీటీసీ బాలరాజు గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కట్ట కృష్ణ, జనగామ నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ పిట్టల సతీష్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ఆకుల లక్ష్మయ్య, శామీర్పేట మాజీ ఎంపీటీసీ మహేందర్ ,బండారు శ్రీనివాస్ మోర్త ప్రభాకర్, మోటె లింగయ్య, కోట నాయక్, జనగామ నియోజకవర్గ సోషల్ మీడియా కో కన్వీనర్ నాంపెల్లి అశోక్