పుల్వామా ప్రాంతంలో మిలిటెంట్ శిబిరంపై భద్రతా దళాల దాడి..

జమ్మూ కాశ్మీర్ : పుల్వామా ప్రాంతంలో మిలిటెంట్ శిబిరంపై భద్రతా దళాలు దాడి చేశాయి. ఈ దాడిలో తుపాకులు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.