పృధ్వి క్షిపణి విజయవంతం

న్యూఢిల్లీ, ఆగస్టు 25 : జాతీయ సాంకేతిక పరిజ్ఞానానికి రూపొందించిన ఖండాంతర క్షిపణి పృధ్వీని శనివారంనాడు విజయవంతంగా ప్రయోగించారు. ఒడిషాలోని చాందాపూర్‌లో శనివారం ఉదయం 11.04గంటలకు 500 కిలోల బరువుగల ఆయుధాలను తీసుకెళ్లే ఈ క్షిపణీని నింగిలోకి ప్రవేశపెట్టారు. అయితే అది 350 కిలోమీటర్ల లక్ష్యాన్ని చేధించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.