పోలీసులే నేరం చేస్తే చట్టాన్ని ఎవరు పట్టించుకుంటారు – ఆప్..

ఢిల్లీ : పోలీసులే నేరం చేస్తే చట్టాన్ని ఎవరు పట్టించుకుంటారని ఆప్ నేత ఆశీష్ కేతన్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఓ మహిళపై అసిస్టెంట్ సబ్ ఇన్స్ పెక్టర్ అత్యాచారానికి ఒడిగట్టాడన్న దానిపై ఆయన పై విధంగా స్పందించారు.