ప్రజలఆరోగ్యమే పట్టణ ప్రగతి లక్ష్యం కార్పొరేటర్
ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా చేపట్టడంజరిగిందని
వెంకటాపురం డివిజన్ కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ అన్నారు. అల్వాల్ సర్కిల్ వెంకటపురం డివిజన్ ఇందిరా నగర్ లోని కాలనీవాసులు మంచినీటి సమస్యను మెరుగుపరచాలని సిసి రోడ్లు వేయాలని కార్పొరేటర్ కు కాలనీవాసులువినతిపత్రంఅందజేశారు
						
            
          
 
             
              


