ప్రజల వద్దకు ఆర్టీసీ డిఎం అర్పిత

ఎల్కతుర్తి సెప్టెంబర్ 16 జనం సాక్షి ఎల్కతుర్తి బస్టాండ్ కూడలి వద్ద ప్రజల వద్దకే ఆర్టీసీ అని నినాదంతో కళాకారుల బృందంతో ప్రజలకు అవగాహన ఏర్పాటు చేయడం జరిగినది ఆర్టీసీ ఇచ్చే రాయితీలు పై బస్సు పాసుల గురించి పెళ్లిళ్లు శుభకార్యాలకు బస్సులు వాడుకోవడం గురించి హుజురాబాద్ డిఎం అర్నిత ఎస్బిఐ సురేష్ టి ఐ సారయ్య ఎస్.డిఐ బాపిరెడ్డి సి ఆర్ సి స్వామి మిగతా కళాకారులు పాల్గొనడం జరిగింది