ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొన్న ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేష్ యాదవ్

అయిజ,ఆగస్టు 26 (జనం సాక్షి):
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణమ్మ, సూచన మేరకు మరియు జిల్లా అధ్యక్షులు రామచంద్ర రెడ్డి, సూచన మేరకు ప్రజా సంగ్రామ యాత్ర  ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేష్ యాదవ్  ప్రజా సం గ్రామ యాత్రలో పాల్గొనడం జరిగింది.