ప్రణబ్‌తో ముఖ్యమంత్రి భేటీ

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్ర్లంలో జరుగుతున్న పలు అభివృద్థి, సంక్షేమ కార్యక్రమాలను కిరణ్‌ కుమార్‌ రాష్ట్రపతికి వెల్లడించినట్టు తెలుస్తోంది.