ప్రతి ఇంటి పైన జాతీయ జెండా ఎగురవేయాలి

విఎచ్ పిఎస్ జిల్లా ప్రచార కార్యదర్శి లోడి ధనంజయ

ఆత్మకూర్(ఎం) ఆగస్టు 14 (జనంసాక్షి) వికలాంగుల హక్కుల పోరాట సమితి యాదాద్రి భువనగిరి జిల్లా ప్రచార కార్యదర్శి లోడి ధనంజయ గౌడ్ పల్లెర్ల లో తన నివాసం పై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది 75 వజ్రోత్సవాలు సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలను ప్రతి ఒక్కరు ఘనంగా జరుపుకోవాలని అన్నారు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని తెలిపారు