ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా 30వ రోజు సేవా కార్యక్రమన్న పాల్గొన్న బిజెపి నాయకులు

వనపర్తి రూరల్ జనం సాక్షి ఈరోజు 30వ తేదీన వనపర్తి రాజం నగరం చెరువు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సెప్టెంబర్ 17 జన్మదిన సందర్భంగా అక్టోబర్ రెండవ తేదీ వరకు పలు సేవా కార్యక్రమంలో బిజెపి ఈరోజు బిజెపి జిల్లా దళిత మోర్చా ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యుడు బి కృష్ణ దళిత మోర్చా అధ్యక్షులు కుమార్ రాష్ట్ర ఓబిసి మోర్చా అధికార ప్రతి నిధి శ్రీశైలం జిల్లా బిజెపి అధికార ప్రతినిధులు పెద్దిరాజు బాబురావు జిల్లా కార్యదర్శి పరశురాం పట్టణ బిజెపి అధ్యక్షులు రామ్మోహన్ దళిత మోర్చా నాయకులు కొమ్ము సామెల్ సుబ్రహ్మణ్యం కిషన్ మర్చి నాయకులు బొడ్డుపల్లి వెంకటేష్ మీడియా సెల్ కన్వీనర్ మహేందర్ సమస్త గత జనరల్ సెక్రెటరీ బుడ్డన తదితర బిజెపి నాయకులు ఉన్నారు