ప్రధానితో భేటీ అయిన గవర్నర్ నరసింహన్

ఢిల్లీ: ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ప్రధాని నరేంద్ర మోడీ తో భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ప్రధానికి వివరించి ఓ నివేదికను సమర్పించినట్లు తెలుస్తోంది. అంతక ముందు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తో సమావేశమయ్యారు.