ప్రధాని నివాసంలో భేటీ అయిన కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ

న్యూఢల్లీ,(జనంసాక్షి): ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నివాసంలో కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ భేటీ అయింది. ఈ సమావేశానికి కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, చిదంబరం, ఏకే ఆంటోని, గులాం నబీ ఆజాద్‌, అహ్మద్‌పటేల్‌ హాజరయ్యారు. సమావేశానికి ఏపీ రాజకీనామాలు, తెలంగాణ అంశంపై చర్చిస్తున్నట్లు సమాచారం.