*ప్రభుత్వ సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరికలు….ఎమ్మేల్యే రసమయ బాల కిషన్

శంకరా పట్నం జన్మ సాక్షి: శంకరపట్నం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన తెలుగుదేశం కాంగ్రెస్ మైనార్టీ సంఘం నాయకులు మహిళలు మైనార్టీలు గురువారం నాడు వెంకటేశ్వర కళ్యాణ మండపంలో మానకొండూరు శాసనసభ్యులు సుడా చైర్మన్ జీవి రామకృష్ణారావు సమక్షంలో కార్యకర్తలకు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు తెలంగాణ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తెలంగాణకు ఆదర్శమన్నారు వివిధ పార్టీలకు చెందిన టిఆర్ఎస్ లో చేరడానికి ఇదే నిదర్శనం అని పేర్కొన్నారు టిఆర్ఎస్ లో చేరిన కార్యకర్తలు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఉమంతల సరోజన వైస్ ఎంపీపీ టిఆర్ఎస్ సర్పంచులు ఎంపీటీసీలు సింగిల్విండో చైర్మన్లు ముఖ్యమైన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు