ప్రమాదకరస్థాయిలో మహారాష్ట్ర
` కరోనాలో అల్లాడుతున్న ముంబై
` ఒక్క రోజే 11 మంది మృతి
ముంబై, ఏప్రిల్ 11(జనంసాక్షి):మరోవైపు ముంబైలో కరోనా కేసు సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఇవాళ ఒక్క రోజే 189 కరోనా పాజిటివ్ కేసు నమోదైనట్లు బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ వ్లెడిరచింది. అదే విధంగా 11 మంది మృతి చెందినట్లు తెలిపింది. ముంబైలో మొత్తం కరోనా కేసు 1182 నమోదు కాగా, ఇప్పటివరకు 75 మరణాు చోటు చేసుకున్నాయి. నగరంలో వెయ్యికి పైగా కేసు నమోదు కావడం ముంబై వాసును ఆందోళనకు గురి చేస్తోంది. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు లాక్డౌన్ పొడిగించడం ఒక్కటే మార్గమని భావిస్తున్న మహారాష్ట్ర ప్రభుత్వం… లాక్ డౌన్ నిబంధనను పొడిగించాని నిర్ణయించింది. ప్రస్తుతం రోజు రోజుకీ కేసు సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ కొనసాగించాని నిర్ణయించామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో లాక్ డౌన్ లాక్ డౌన్ కొనసాగింపు అనివార్యమని ఆయన అభిప్రాయపడ్డారు. మహారాష్ట్రలో కరోనా కేసు సంఖ్య 1666కు చేరుకోగా… 110 మంది చనిపోయారు.