ప్రాథమిక పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించిన  మండల విద్యా అధికారి లక్ష్మణ్ నాయక్           

  వీపనగండ్ల ఆగస్ట్ 03 (జనంసాక్షి) వీపనగండ్ల మండల కేంద్రంలో బుధవారం రోజున ప్రాథమిక  పాఠశాల ఎం.ఆర్సి. మన ఊరు మనబడి నిర్మాణ పనులను పరిశీలించిన మండల విద్యాధికారి శ్రీ లక్ష్మణ్ నాయక్,అదేవిధంగా నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని పనుల్లో నాణ్యత లోపించారదని అధికారులను ఆదేశించారు.ఆయనతో పాటు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు రెడ్డి మరియు ఉపాధ్యాయులు సీఆర్పీ డి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.