ఫోటో రైటప్ : ఆర్థిక సహాయం అందజేస్తున్న వైస్ ఎంపీపీ చల్ల సుధీర్ రెడ్డి

మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేసిన వైస్ ఎంపీపీ సుధీర్ రెడ్డి
స్టేషన్ ఘన్పూర్, సెప్టెంబర్ 02 , (జనం సాక్షి ) : మండలంలోని తాటికొండ గ్రామంలో ఇటీవల అనారోగ్య కారణాలతో వివిధ వార్డులో మరణిం చిన నారోబోయిన రామ్మక్క,గోషికొండ రాజేందర్, మారపాక మల్లయ్య,మారపాక అయోధ్య, బోంకు రి చంద్రయ్య, ఉబ్బని లసుమమ్మ, మహమ్మద్ బీజానబి,ఘనపురం వెంకటమ్మ,బూర్గు  శ్రీవల్లి వీరంతా ఇటివల కాలంలో మరణించగా స్టేషన్ ఘనపూర్  వైస్ ఎంపీపీ చల్ల సుధీర్ రెడ్డి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఒక్కొక్క కుటుంబ సభ్యునికి 5 వేల రూపాయలు చొప్పున 9మంది కి 45 వేల  రూపాయలు ఆర్థికసాయం అందించడం జరిగింది.ఈకార్యక్రమంలో సర్పంచ్  చల్లా ఉమా సుధీర్ రెడ్డి, ఉప సర్పంచ్ మారపాక రాములు,వార్డుసభ్యులు బోయినిఎల్లయ్య,ఉమ్మ గోని రమరాజు, పండుగ లక్ష్మిఅశోక్, మారపాక రేణుకఎల్లస్వామి,దామెరఉపేంద్రఎల్లయ్య,ఎడమ లావణ్యరమేష్  గ్రామశాఖ అధ్యక్షుడు పొన్నం శ్రీనివాస్, బర్మా మల్లేశం,మేకల ఉప్పలయ్య,ఘన పురం రాజేందర్, నారదాసుకుమారస్వామి, నార బోయిన మల్లేష్, కుసుమ వేంకటేశ్వర్లు, ఘనపు రం రాములు,బోల్లం యాదగిరి,ఉబ్బానిరాములు, మారపాక దేవదాసు,యూత్ నాయకులు బలిజ రాజు, పాలకుర్తి నాగరాజు, నారబోయిన శ్రీనివా స్, లాల్ రమేష్,బూరుగు రవి, మారపాక యుగేం దర్, మారపాక శ్రీధర్, మరాపాక శ్రీకాంత్,మారపా క బాబు, గ్రామ కారోబర్ ఎండీ సలీం, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.