ఫ్రీడం రన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వి ఎం అబ్రహం

అయిజ,ఆగస్టు 11 (జనం సాక్షి):

జోగులాంబ గద్వాల అయిజ మున్సిపాలిటీ పరిధిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర రావు  మరియు అలంపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం అబ్రహం ఆదేశాల మేరకు అయిజ మున్సిపాలిటీ పరిధిలో ఫ్రీడం రన్ కార్యక్రమం ఫ్రీడమ్ రన్ కార్యక్రమం కు ముఖ్యఅతిథిగా పాల్గొన్న అలంపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం అబ్రహం ఎమ్మెల్యే  మాట్లాడుతూ. అయిజ మున్సిపాలిటీ పరిధిలో ఫ్రీడం రన్ ఐజ పట్టణంలో అయ్యప్ప దేవస్థానం నుంచి రాయచూరు, కర్నూల్ రోడ్డు సర్కిల్ వరకు ఫ్రీడం రన్ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషకరమని అదే విధంగా అయిజ పట్టణంలో భారీ ఎత్తున ప్రజలు విద్యార్థులు ప్రజాప్రతినిధులు రెవెన్యూ అధికారులు మున్సిపాలిటీ అధికారులు  పాల్గొని ఇట్టి కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం చాలా సంతోషకరమని ఎమ్మెల్యే  అన్నారు,ఇట్టి కార్యక్రమంలోసీఐ శివ శంకర్ గౌడ్,జిల్లా గ్రంధాలయ చైర్మన్ పటేల్ విష్ణువర్ధన్ రెడ్డి,ఐజ మండల ఎమ్మార్వో యాదగిరి, ఐజ మున్సిపాలిటీ చైర్మన్ చిన్న దేవన్న, వైస్ చైర్మన్ మాల నర్సింలు ఐజ మున్సిపాలిటీ కమిషనర్ గోల్కొండ నరసయ్య, ఐజ మండల ఎస్సై నరేష్ కుమార్, ఎంపీడీవో సాయి ప్రకాష్,సింగిల్ విండో డైరెక్టర్ శంకపురం రాముడు,  తెరాస నాయకురాలు రంగు సుమలత, టిఆర్ఎస్ నాయకులు మల్లికార్జున్ రెడ్డి, ఐజ టిఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ ఎండి మైబు, కౌన్సిలర్లు, సీఎం సురేష్, కరాటే షేక్షావలి, చాకలి నరసింహులు, సరళ పావని వెంకటేష్ ,పూజారి వెంకటేష్, చాకలి హుస్సేన్, ఆంజనేయులు, ఆంజనేయులు, దేవరాజు తదితరులు కౌన్సిలర్లు మరియు కరాటే విద్యార్థులు, ప్రజలు మహిళా సంఘాలు టిఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు