బంగ్లాదేశ్‌లో నలుగురి మృతి

ఢాకా : బంగ్లాదేశ్‌లో జరుగుతున్న ఘర్షణల్లో ఆదివారం నలుగురు ప్రాణాలు కోల్పోయారు. జమాత్‌ ఇ ఇస్లామీకి చెందిన వందలాదిమంది కార్యకర్తలు పోలీసులతో ఘర్షణకు దిగారు. ఇరు వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు చనిపోయినట్టు తెలుస్తోంది.