బంగ్లాదేశ్ పర్యటనకు బయలుదేరిన మోడీ..

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి మోడీ బంగ్లాదేశ్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం అవుతాయని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు.