బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన సర్పంచ్ పేర బోయిన మల్లీశ్వరి వెంకన్న

 గరిడేపల్లి, సెప్టెంబర్ 25 (జనం సాక్షి):మంగాపురం గ్రామ పంచాయతీ పరిధిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం హుజూర్ గర్  శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి  ఆదేశానుసారం  ఎంపిపి పెండెం సుజాత శ్రీనివాస్ గౌడ్  జడ్పిటిసి పోరెడ్డి శైలజా రవీందర్ రెడ్డి  గ్రామ సర్పంచ్  పేర బోయిన మల్లీశ్వరి వెంకన్న ఎంపీడీవో  వనజ  చేతులు మీదుగా బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ధరావతు నిర్మల జగ్గు, వార్డు సభ్యులు ఉలెన్ దుల అడవి రాముడు, కోడి సైదులు, బత్తిని రమాదేవి, కత్తి కాంచన, ధరావత్ సక్య , పంచాయతీ సెక్రెటరీ సాయిబాబా, అంగన్వాడి టీచర్లు పద్మ, విజయ ,ఆశ ,సునిత, గ్రామ శాఖ అధ్యక్షుడు ఎల్లావుల నాగరాజు ధరావతు  నాయనమ్మ  గ్రామ మహిళలు గ్రామ పెద్దలు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.