బస్సును ఢీకొన్న ట్రక్కు: 13మంది మృతి

ఉత్తరప్రదేశ్‌: బస్తీ జిల్లా సాంసరిపూర్‌ ప్రధాన రహదారిపై బస్సు ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 25 మందికి గాయాలయ్యాయి.