బస్సు బోల్తా పడి 24 మంది ఆర్మీ జవాన్ల మృతి

పాకిస్థాన్‌ : కోహిస్తాన్‌ జిల్లా కరకొరమ్‌ వద్ద నదిలో బస్సు బోల్తా పడి 24 మంది పాకిస్తాన్‌ ఆర్మీ సవాస్లు మృతి చెందారు. అయిదుగురికి గాయాలయ్యాయి.