బాంబు దాడిలో 10 మంది విదేశీయులు మృతి

పాకిస్థాన్‌,(జనంసాక్షి):పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు ఈ సారీ విదేశీయులను లక్ష్యంగా చేసుకున్నారు. వారు బస చేసిన హోటల్‌పై ఉగ్రవాదులు ఆదివారం బాంబులతో దాడి చేశారు. ఈ ఘటనలో 10 మంది విదేశీయులు మరణించారు.