బారాముల్లాలో ఉగ్రవాదులు..భారత దళాల మధ్య కాల్పులు..

జమ్మూ కాశ్మీర్ : జమ్మూకశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు తెగబడ్డారు. భారత్‌-పాక్‌ సరిహద్దుల్లోని వాస్తవాదీన రేఖ దాటి ఉగ్రవాదులు భారత భూబాగంలోకి చొరబడ్డారు. వీరి ప్రయత్నాన్ని భారత భద్రతా దళాలు అడ్డుకున్నాయి. ఇరువర్గాల మధ్య కాల్పులు జరుగుతున్నాయి.