బిఆర్ఎస్ పార్టీలో చేరికలు

బిఆర్ఎస్ పార్టీలో చేరికలు

జనంసాక్షి, మంథని, అక్టోబర్ 17 : మంథని నియోజక వర్గం పరిధిలోని కాంగ్రెస్ పార్టీ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. కాటారం మండలం శంకరం పల్లి గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ లో చేరగా తాజాగా దేవరాంపల్లికి చెందిన యూత్ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ లో చేరారు. వీరికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధుకర్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.