బి జె హెచ్ పి ఎస్ నూతన కమిటీ ఎన్నిక ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా అధ్యక్షులు అశ్వ మారెప్ప

అయిజ,ఆగస్టు 22 (జనం సాక్షి):
జోగులాంబ గద్వాల జిల్లా  గద్వాల మండలం అనంతపురం గ్రామం నూతన కమిటీ వేయడం జరిగింది
 బేడ బుడగ జంగం హక్కుల పోరాట  సమితి వ్యవస్థాపక అధ్యక్షులు
సిరిగిరి మన్నెం  రాష్ట్ర నాయకుల ఆదేశాల మేరకు నూతన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ముఖ్య అతిథులుగా జోగులాంబ గద్వాల్ జిల్లా అధ్యక్షులు ఐజ అశ్వ మరెన్న, వర్కింగ్ అధ్యక్షులు బైలుపాటి బసన్న ,ప్రధాన కార్యదర్శి కళ్యాణం సవరణ ఉపాధ్యక్షులు గంజాయి బీసన్న,ఉపాధ్యక్షులు విభూతి కొండన్న,
 నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది.
గద్వాల్ మండలం అధ్యక్షులుగా గంజాయి జోసెఫ్, గద్వాల్ మండలం ఉపాధ్యక్షులుగా అశ్వ ఈశ్వర్ గద్వాల్  మండలం ప్రధాన కార్యదర్శిగా గానిగ బీచుపల్లి. ఎనుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గ్రామ సలహాదారుడు గంజాయి హనుమంతు , గ్రామ సలహాదారుడు సిరిగిరి ఆంజనేయులు , గ్రామ సలహాదారుడు గంజాయి కృష్ణ ,  అనంతపురం గ్రామ అధ్యక్షులు గానిగా నర్సింహ, అనంతపురం గ్రామం ఉపాధ్యక్షులు కుమారి లక్ష్మన్న, అనంతపురం గ్రామ కోశాధికారి గాంజాయి హనోకు, అనంతపురం గ్రామ కమిటీ సభ్యులు సిరిగిరి చిన్న బీసన్న
బేడ బుడగ జంగం హక్కుల పోరాట సమితి
నాయకులు హాజరవడం జరిగింది.