బీసీసీఐ అత్యవసర సమావేశం ప్రారంభం

చెన్నై : బీసీసీఐ వర్కింగ్‌ కమిటీ అత్యవసర సమావేశం చెన్నైలో కాసేపటిక్రితం ప్రారంభమైంది. ఈ సమావేశానికి అరుణ్‌జైట్లీ, రాజీవ్‌ శుక్లా, అనురాగ్‌ ఠాకూర్‌లు వీడియో కాన్ఫరెస్స్‌ ద్వారా పాల్గొంటున్నట్లు సమాచారం. శ్రీనివాసస్‌ రాజీనామా చేస్తారన్న వార్తలు వెలువడడంతో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.