బీహార్‌ పరిణామాలకు మోడీ నియామకంలో తొందరపాటే కారణం

రాజ్‌నాథ్‌సింగ్‌తో ఎల్‌కే అద్వానీ

ఢిల్లీ : తాజా రాజకీయ పరిణామాలు చర్చించేందుకు భాజపా అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ను అద్వానీ తన నివాసానికి అహ్వానించారు. బీహార్‌లో జేడీయూ వైదొలగడంపై మాట్లాడుతూ ఆయన ఎన్నికల ప్రచార సారథ్య బాధ్యతలు మోడీకి అప్పగించడంలో తొందరపాటే ఈ పరిణామాలకు కారణమని వ్యాఖ్యానించినట్లు  సమాచారం.