బీహార్‌ మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారం

పాట్నా : ఉత్తరాఖండ్‌ వరదల్లో మృతిచెందిన బీహార్‌కి చెందిన యాత్రికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2లక్షలు పరిహారం అందించనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ ప్రకటించారు.