బుల్లెట్‌ ట్రైన్‌ ఆపండి…డీఏ ఇవ్వండి ` రాహుల్‌


దిల్లీ,ఏప్రిల్‌ 24(జనంసాక్షి): ప్రభుత్వ ఉద్యోగుకు రాబోయే ఏడాదికి డీఏ నిలిపివేయడాన్ని కాంగ్రెస్‌ పార్టీ తప్పుబట్టింది. ప్రభుత్వ మధ్య తరగతి ఉద్యోగు, ఫించనుదారును బాధపెట్టే బదు కేంద్రం బుల్లెట్‌ రౖుె, సెంట్రల్‌ విస్తా సుందరీకరణ పనుకు సంబంధించిన ప్రాజెక్టును నిుపుదచేసి డబ్బును ఆదా చేయాని సూచించింది. ‘‘కరోనాకు వ్యతిరేకంగా దేశం కొనసాగిస్తున్న పోరులో ప్రజకు సేవందిస్తున్న ప్రభుత్వ ఉద్యోగు, జవాన్లు, పెన్షనర్ల డీఏలో కోత విధించాన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అమానవీయం, అజ్ఞానంతో కూడుకున్నది. ఉద్యోగు డీఏలో కోత విధించేకంటే, బుల్లెట్‌ రౖుె, సెంట్రల్‌ విస్తా సుందరీకరణ పను వాయిదా వేయడం ద్వారా క్ష కోట్ల డబ్బును ఆదా చేయవచ్చు’’ అని కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ అన్నారు. ఈ మేరకు ఆయన కేంద్రాన్ని ప్రశ్నిస్తూ హిందీలో ట్వీట్‌ చేశారు.‘‘ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో ప్రజను ఇబ్బందిపెట్టకుండా ప్రభుత్వం వారికి ఆర్థిక సహాయం అందించాలి. ప్రభుత్వం తన ఖర్చు తగ్గించుకోకుండా మధ్య తరగతి ప్రజ డబ్బులో ఎందుకు కోత విధిస్తుంది. ప్రధాని ప్రైవేటు రంగంలోని ఉద్యోగు జీతాల్లో కోత విధించవద్దని చెప్తూనే, ప్రభుత్వ ఉద్యోగు జీతాల్లో కోత విధిస్తున్నారు. ప్రభుత్వం తన ఖర్చుల్లో 30 శాతం తగ్గించుకోవడం ద్వారా రూ. 2.5 క్ష కోట్లు ఆదా చేయవచ్చు’’ అని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుకు ఈ ఏడాది జనవరి 1, 2020 నుంచి జూన్‌ 30,2021 వరకు కొత్త డీఏ ఉండబోదని కేంద్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వు జారీ చేసింది. దీని ద్వారా రూ.8వే కోట్ల ఆదా అవుతాయని అంచనా.