బోలేరో వాహనం బోల్తా పడి 10 మంది మృతి

సిమ్లా : హిమాచల్‌ ప్రదేంశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాగోర్‌ జిల్లా హయిల్స్‌కు చెందిన బోలేరో వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది కూలీలు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.