బ్యాడ్మింటన్‌ క్వార్టర్‌ ఫైనల్లో అజయ్‌ జయరాం ఓటమి

జకార్తా: ఇండోనేసియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ క్వార్టర్‌ ఫైనల్‌లో అజయ్‌ జయరాం ఓడిపోయాడు. జర్మనీ షట్లర్‌ మార్క్‌ జ్వబలర్‌ చేతిలో 16-21, 15,21 తేడాతో అజయ్‌ జయరాం ఓటమి పాలయ్యాడు.