భవాని మాలదారులకు అన్నదానం చేసిన యాట వెంకటయ్య ఉపేంద్ర దంపతులు

భవాని మాలదారులకు అన్నదానం చేసిన యాట వెంకటయ్య ఉపేంద్ర దంపతులు

ఆత్మకూర్(ఎం) అక్టోబర్ 17 (జనంసాక్షిన్యూస్) పల్లెర్ల గ్రామంలో దుర్గామాతల దగ్గర ప్రత్యేక పూజలు చేసిన యాట వెంకటయ్య ఉపేంద్ర దంపతులు అనంతరం దుర్గ భవాని మాలదారుల స్వాములకు అన్నదానం చేశారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అన్ని దానల కన్న అన్నదానం గొప్పది దేవి ఆశీస్సులు అందరిపై ఉండాలి ఆరోగ్యంగా ఉండాలని అన్నారు ఈ కార్యక్రమం లో యాట ప్రవీణ్ శ్వేత మల్లికార్జున కీర్తి దంపతులు భవాని స్వాములు నరేష్ నగేష్ హరికిషన్ దుర్గాప్రసాద్ సందీప్ హరికృష్ణ క్రాంతి బన్నీ రెడ్డి తరుణ్ చరణ్ చింటూ శశి మల్లేష్ నవీన్ తదితరులు పాల్గొన్నారు