భారత్‌ అక్ష్యం 234

లండన్‌ : ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ వెస్టిండీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. విండీస్‌ జట్టులో ఛార్లెస్‌ 60, డీఎం బ్రావో 35, డీజే బ్రావో 25, పొల్లార్డ్‌ 22, గేల్‌ 21, సమ్మీ 56 (నాటౌట్‌) పరుగులు చేశారు. భారత్‌ బౌలర్లలో జడేజా 5 వికెట్లు తీసి సత్తాచాటాడు. కుమార్‌, యాదవ్‌, శర్మ, అశ్విన్‌ తలో వికెట్‌ తీశారు.